Skip to playerSkip to main content
  • 5 years ago
India would set New Zealand a target only after getting enough “back-up runs” on the final day of the World Test Championship Final, senior pacer Mohammed Shami said on Tuesday, hinting that the team would adopt a ‘safety first’ approach.
#Teamindia
#ViratKohli
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
#Shami
#KaneWilliamson

ఐదో రోజు ఆట ముగిశాక మొహ్మద్ షమీ మీడియాతో మాట్లాడుతూ బుధవారం టీమిండియా అమలుచేయనున్న ప్రణాళికల గురించి చెప్పాడు. 'వర్షం వల్ల మేం చాలా సమయం కోల్పోయాం. అందుకే స్కోర్ల గురించి ఆలోచించడం లేదు. భారత్ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. మొదట మేం పరుగులు చేయాలి. వీలైనన్ని పరుగులు చేశాక.. సమయాన్ని బట్టి నిర్ణయం (డిక్లేర్) తీసుకుంటాం. ఇంగ్లండ్ వంటి పరిస్థితుల్లో ఏదైనా జరగొచ్చు. ఇన్ని ఓవర్లలో వారిని ఔట్‌ చేయాలంటూ మాకేమీ ముందస్తు ప్రణాళికలు లేవు. త్వరగా 10 వికెట్లు తీయాలంటే.. పక్కా ప్రణాళికలు అవసరం. అంతకన్నా ముందు మేం చాలినన్ని పరుగులు చేయాలి' అని షమీ అన్నాడు.

Category

🥇
Sports
Comments

Recommended