ఇబ్రహింపట్నం నియోజకవర్గం లోని రావిర్యాల గ్రామంలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గులాబీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ప్రసంగించారు.
Revant Reddy slammed the Trs Government at a public meeting of Dalit and tribal self-respecting Dandora held at Raviryala village in Ibrahimpatnam constituency.
#Revanthreddy
#Pccpresident
#Publicmeeting
#raviryala
#Congresscadre
#Meetingsuccess
Comments